Road Accident

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి..

హైదరాబాద్ లోని అమీర్ పేట్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి మెట్రో స్టేషన్ రైలింగ్ కు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి… ఇద్దరు యువకులు ఖైరతాబాద్ వైపు …

Read more

Megastar Chiranjeevi

అభిమాని కూతురు పెళ్లికి మెగాస్టార్ సాయం..!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనుసును చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న తన అభిమానికి ఆర్థిక సాయం చేశారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. శేఖర్ గత 30 సంవత్సరాలుగా మెగాస్టార్ …

Read more

CM Jagan

‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల …

Read more

New Parliment Building

అత్యాధునిక సౌకర్యాలతో కొత్త పార్లమెంట్ భవనం..!

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం శంకుస్థాపన చేశారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోడీ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా పలు పూజలు నిర్వహించారు. అనంతరం నవకలశ స్థాపన …

Read more

Niharika wedding

వైభవంగా నిహారిక పెళ్లి.. !

మెగా డాటర్ నిహారిక, గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఈ పెళ్లి జరిగింది. వేద మంత్రాల నడుమ నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు …

Read more

Sonu Sood

ప్రజలకు సాయం చేసేందుకు రూ.10 కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టిన సోనుసూద్..!

కరోనా లాక్ డౌన్ లో సోనుసూద్ వలస కార్మికుల పాలిట దేవుడయ్యాడు. ఎంతో మందిని తమ స్వస్థలాలకు చేర్చాడు. ఎవరు ఏ సాయం అడిగినా చేశాడు.  కూట్టాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలు కూడా చేయలేని పనులను సోను సూద్ …

Read more

Former Protest

వ్యవసాయ చట్టాల్లో సవరణలపై కేంద్రం ప్రతిపాదనలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ కూడా విజయవంతమైంది. రైతులు తమ డిమాండ్లపై పట్టువిడవకపోవడతో హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘం నాయకులతో …

Read more

Grama Volunteers

గ్రామ వాలంటీర్ల తొలగింపుపై క్లారటీ ఇచ్చిన ప్రభుత్వం..!

35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురు వాలంటీర్లను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. వీరిని తప్ప మరెవరినీ తొలగించడం లేదని …

Read more

BJP MP Subramanya swami

లీటర్ పెట్రోల్ రూ.40కే అమ్మాలి : బీజేపీ ఎంపీ

బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు తమ పార్టీ వైఖరికీ వ్యతిరేకంగా ఉంటాయి. ఆయన తన మనసులో మాటను బాహాటంగానే చెప్పేస్తారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన వ్యతిరేకించారు. కరోనా మహమ్మారి పరీక్షల నుంచి …

Read more