ఎస్పీ బాలుకు పద్మవిభూషన్ పురస్కారం..!
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. 2021 ఏడాదికి గాను ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. కాగా గాన గంధర్వుడు, దివంగత సంగీత దిగ్గజం …