సామాన్యుడిపై గుదిబండ.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..!
సామాన్యుడి నెత్తిపై మళ్లీ భారం పడింది. అసలే కరోనా కష్టకాంలో గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగియి. సబ్సిడీ సిలిండర్ పై రూ.25, సబ్సిడియేతర సిలిండర్ పై రూ.75 రూపాయలు పెరిగాయి. పెరిగిన ఈ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు …