చిన్నారులకు కొత్త రకం వ్యాధి..ఇది సోకితే డేంజర్..!
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపింది. ఇప్పటికే అక్కడ చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వైరల్ జ్వరంతో పాటు రాష్ట్రంలో అనేక మంది పిల్లలు మరణించారు. ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్ …