సెలవుల్లో ఇంటికొస్తూ జవాన్ మృతి.. గర్భిణీ అయిన భార్య ఆత్మహత్యాయత్నం..!
సెలవుపై ఇంటికి వస్తున్న జవాన్ రైలు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేక గర్భిణి అయిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు పేటకు చెందిన మనోహర్(29) పదేళ్ల కింద ఆర్మీలో చేరారు. మనోహర్ ప్రస్తుతం …