జియో రీచార్జ్ చేయండి..కమీషన్ పొందండి..
రిలయన్స్ జియో మరొక కొత్త యాప్ ను తీసుకొచ్చింది. జియో యూజర్లకు రీచార్జ్ చేయడానికి JioPOS పేరుతో కొత్త యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా జియో కస్టమర్లకు రీచార్జ్ చేయవచ్చు. ఈ యాప్ ను డైరెక్టుగా …
రిలయన్స్ జియో మరొక కొత్త యాప్ ను తీసుకొచ్చింది. జియో యూజర్లకు రీచార్జ్ చేయడానికి JioPOS పేరుతో కొత్త యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా జియో కస్టమర్లకు రీచార్జ్ చేయవచ్చు. ఈ యాప్ ను డైరెక్టుగా …
ప్రస్తుత మసయంలో వాయిస్ కాల్స్ సమస్య అందిరినీ వేధిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్ల దగ్గరే ఉండటంతో స్మార్ట్ ఫోన్ విపరీతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వాయిస్ కాల్స్ యొక్క లోడ్ బాగా పెరిగిపోయింది. దీని కారణంగా వాయిస్ కాల్స్ …
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు, కోవిడ్-19 ఇన్ఫెక్షన్లను మరింత కచ్చితంగా మరియు సమర్థవంతంగా ట్రాక్ చేయడంలో ప్రజలకు సహాయపడే కొత్త …
భారత దేశంలో ఇంటర్నెట్ నెట్ వర్క్ లపై ఒత్తిడిని తగ్గించడానికి, ఫేస్ బుక్ యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ స్టేటస్ వీడియో పరిమితిని 30 సెకన్ల నుంచి 15 సెకన్లకు తగ్గించింది. భారత దేశంలో లక్షలాది మంది సంగీతం మరియు …
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నకిలీ ఐడీ.. కరోనా వైరస్ నిధుల సేకరణ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. ప్రస్తుతం ఇలాంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెంట్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్(PM-CARES) …
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారత దేశంలో టెలీమెడిసిన్ విధానంలో వైద్యసేవలు అందించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానంలో ఫోన్, మెసేజ్ లేదా వీడియో కాల్ ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలు ఇస్తారు. …
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరో వైపు థియేటర్లు, మాల్స్ సైతం మూతపడ్డాయి. దీంతో ఇంటర్నెట్ వాడకం దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాని మోడీ 21 రోొజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకంచారు. ఈ …
షావోమి కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే …