మరణించిన భర్త ఫొటోతో.. నటి మేఘనా సీమంతం..
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో చిరంజీవి భార్య, నటి మేఘనా రాజ్ మూడు నెలల గర్భవతి. ఇటీవల మేఘనా సీమంతం వేడుకలు …
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో చిరంజీవి భార్య, నటి మేఘనా రాజ్ మూడు నెలల గర్భవతి. ఇటీవల మేఘనా సీమంతం వేడుకలు …
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోనుసూద్ దారిలో పయనిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థినికి సాయం చేసి మంచి మనుసు చాటుకున్నాడు. విదేశాల్లో పై చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థినికి అండగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవంకు చెందిన శ్రీచందన …
బాలీవుడ్ నటుడు సోనుసూద్ సినిమా లైఫ్ లో విలన్.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయిపోయాడు..లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు పంపించాడు. తర్వత కూడా ఎవరైన ఆపదలో ఉన్నారని తెలిస్తే …
లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి అవసరమైన వారిని ఏదో విధంగా ఆదుకుంటున్న సోనూ సూద్ ప్రజల నుంచి ఆదరాభిమానాలు పొందారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా సోనూసూద్ ను ప్రశంసిస్తున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా …
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మరణించారు. శనివారం ఉదయం చెన్నైలోని ఫాంహౌస్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రముఖలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. 16 భాషల్లో 40 వేల పాటలను పాడిన గాన గంధర్వుడు లేడు అంటే …
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని తామరైపాక్కం ఫాంహౌస్ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ బాలు అంత్యక్రియలను శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అంటే ఈ సంప్రదాయం …
సోనూసూద్ కష్టం వచ్చింది అంటే చాలు..నేనున్నానని ముందుకు వచ్చాడు. అటు కరోనా కాలంలో వలస కార్మికులకు సొంతూళ్లకు పంపి దేవుడయ్యాడు. ఆ తర్వాత కూడా ఎవరైనా తాము కష్టాల్లో ఉన్నామంటే చాలా వారిని ఆదుకున్నాడు. ఇలా తనకు తోచిన కాడికి చేయూతనందించాడు. …
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. తన రీఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో కెమెరాముందు వస్తున్నానని వెల్లడించారు. ‘చాలా రోజుల …
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగు చేసిన సంగతి తెలిసిందే..డ్రగ్స్ కేసులో ఒక్కొక్కిరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ …
బాలీవుడ్ నటి అంకితా లోఖండేను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటఆడుకుంటున్నారు. అందుకు కారణం ఆమె సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫొటోలే..అందుటో ఏముందనుకుంటున్నారా? ఆమె ధరించిన పైజామాపై ఓం అని రాసి ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం …