Vedant Deoakte

15 ఏళ్ల బాలుడికి రూ.33 లక్షల ఉద్యోగం.. వయస్సు తెలిసి నిరాకరించిన కంపెనీ..!

ఓ 15 ఏళ్ల బాలుడు తన ప్రతిభతో రూ.33 లక్షల ప్యాకేజీతో అమెరికా కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు.. అయితే తన వయస్సు కారణంగా ఆ ఉద్యోగం కోల్పోయాడు.. మహారాష్ట్రలోని నాగపూర్ కి చెందిన వేదాంత్ దేవ్ కాటేకు 15 ఏళ్లు.. పదో …

Read more

Constable

రోడ్డుపై రూ.45 లక్షలు దొరికితే.. నిజాయితీగా ఇచ్చేసిన కానిస్టేబుల్..!

ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలను తిరిగి ఇచ్చేశాడు.. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని నవా రాయ్ పూర్ కయబంధా పోస్ట్ లో నిలాంబర్ సిన్హా ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు …

Read more

Varanasi

కాశీ గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, సిబ్బంది.. వీడియో వైరల్..!

వారణాసిలోని పవిత్రమైన కాశీవిశ్వనాథ ఆలయ గర్భగుడిలో వాగ్వాదం జరిగింది. దర్శనం విషయంలో భక్తులు, ఆలయ సిబ్బంది దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియోలో భక్తులు, ఆలయ సిబ్బంది ఒకరినొకరు తోసుకుంటూ కనిపించారు.  వివరాల …

Read more

Flag code

ప్రతి ఇంటిపై జాతీయ జెండా.. ఫ్లాగ్ కోడ్ లో కీలక మార్పులు..!

75ఏళ్ల స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తీసుకొచ్చింది. ఫ్లాగ్ కోడ్ లో మార్పులు చేసింది.. దేశంలో ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగుర వేసేందుకు కేంద్రం అనుమతించింది. అజాదీ కా …

Read more

Bengal Scam

బెంగాల్ లో భారీ స్కామ్.. మంత్రి సన్నిహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు..!

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు.  మంత్రి ఆప్తురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల …

Read more

jamili elections

దేశంలో జమిలి ఎన్నికలు: కీలక ప్రకటన చేసిన కేంద్రం..!

దేశంలో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించింది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు …

Read more

Bundelkhand

ప్రధాని మోడీ ప్రారంభించిన 5 రోజులకే.. ఎక్స్ ప్రెస్ వే ధ్వంసం..!

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ఈ నెల16 ప్రధానమంత్రి మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌ ప్రారంభించారు. రూ. 14,850 కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను గడవు కంటే 8 నెలల ముందే పూర్తి చేసినట్లు ఘనంగా ప్రకటించారు. …

Read more

MLA Ramesh Kumar

గాంధీల పేరుతో 3 తరాలకు సరిపడా సంపాదించాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..!

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కెఆర్‌.రమేష్‌ కుమార్‌ వివిదాస్పద వ్యాఖ్యలు చేశారు.  గాంధీలు, నెహ్రూల పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని ఆరోపించారు. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక ఫ్రీడమ్‌ పార్క్‌లో …

Read more

Karnataka

పెళ్లికి నిరాకరించిందని.. యువతి తల నరికాడు..!

తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిని దారుణ హత్య చేశాడు.. ఆమె తల నరికి సంచిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.. ఈ దారుణ ఘటన కర్నాటకలోని విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కన్నిబొరయ్య …

Read more

Aravind Kumar Goyal

పేదల కోసం రూ.600 కోట్ల ఆస్తిని రాసిచ్చాడు..!

ఉత్తరప్రదేశ్ కు చెందిన పారిశ్రామికవేత్త డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన మొత్తం ఆస్తిని పేదల కోసం ఇచ్చేశారు.. కేవలం ఇంటిని మాత్రమే ఉంచేసుకుని సుమారు రూ.600 కోట్ల విలువ చేసే ఆస్తిని యూపీ ప్రభుత్వానికి రాసిచ్చారు. …

Read more