cm jagan mohan reddy

వ్యవస్థలో మార్పు రావాలి

నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి సీఎం జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం, దిశ యాప్ లాంచ్ రాజమండ్రి : నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే అకృత్యాలు తగ్గుతాయని, నేరాలను అదుపులోకి తెచ్చి …

Read more

petrole bunks

భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడెో రోజు ధరలు క్షీణించాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోలుపై 24 పైసలు, డీజిల్ పై 27 పైసలు ధర తగ్గింది. ఫిబ్రవరి మొత్తంలో పెట్రోల్ …

Read more

disha police station

దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

మహిళల భద్రతకు భరోసా ఇచ్చేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పడు మరో ముందడుగు వేసింది. మహిళల రక్షణ కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి జగన్ …

Read more

suicide

భారం కాకూడదనే…!

ఇద్దరు యువతుల ఆత్మహత్య హయత్ నగర్ : ‘మేము ఎవరికీ భారం కాకూడదు..మమ్మల్ని క్షమించండి..మా చావుకు ఎవరూ కారణం కాదు..మా గురించి చెడుగా అనుకోవద్దు..’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఇద్దరు స్నేహితురాళ్లు ఉరి వేసుకుని ఆత్మహత్య కేసుకున్న ఘటన హయత్ …

Read more

R.Narayana murhty

‘తెలుగు అమ్మలాంటిది’

 శ్రీకాకుళం : బడుగు, బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని సినీయర్‌ నటుడు ఆర్‌ నారాయణమూర్తి పేర్కొన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధన సీఎం జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. శుక్రవారం జిల్లాలో పేద ప్రజల అభివృద్ధి, …

Read more

venkayya nayudu

అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలి – ఉప రాష్ట్రపతి

హైదరాబాద్‌ : అవినీతి చీడను పారద్రోలి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన బాధ్యత సివిల్‌ సర్వీసెస్‌ అధికారులదేనని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. సుపరిపాలన ద్వారా దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని …

Read more

ys jagan

నాణ్యత తగ్గకూడదు : సీఎం జగన్‌

 తాడేపల్లి: నాడు-నేడు కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. …

Read more

pedyreddy ramachandra reddy

పింఛన్లు రాని వారికి న్యాయం చేసేందుకు చర్యలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అమరావతి : రాష్ట్రంలో పింఛన్లు మంజూరు కాని వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అర్హతలు …

Read more

batta meka pitta

బట్ట మేక పిట్ట సంరక్షణకు అవగాహన ఒప్పందం

కర్నూలు జిల్లా రోళ్లపాడులో ఉన్న పక్షుల అభయారణ్యం అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గ్రీన్ కో కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి గాను అటవీశాఖ, గ్రీన్ కో కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా గ్రీన్ కో కంపెనీ …

Read more

election commition

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్  అమరావతి :  రాష్ట్రంలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్.రమేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన 13 జిల్లాల …

Read more