వ్యవస్థలో మార్పు రావాలి
నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి సీఎం జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం, దిశ యాప్ లాంచ్ రాజమండ్రి : నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే అకృత్యాలు తగ్గుతాయని, నేరాలను అదుపులోకి తెచ్చి …
నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి సీఎం జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం, దిశ యాప్ లాంచ్ రాజమండ్రి : నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే అకృత్యాలు తగ్గుతాయని, నేరాలను అదుపులోకి తెచ్చి …
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడెో రోజు ధరలు క్షీణించాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోలుపై 24 పైసలు, డీజిల్ పై 27 పైసలు ధర తగ్గింది. ఫిబ్రవరి మొత్తంలో పెట్రోల్ …
మహిళల భద్రతకు భరోసా ఇచ్చేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పడు మరో ముందడుగు వేసింది. మహిళల రక్షణ కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి జగన్ …
ఇద్దరు యువతుల ఆత్మహత్య హయత్ నగర్ : ‘మేము ఎవరికీ భారం కాకూడదు..మమ్మల్ని క్షమించండి..మా చావుకు ఎవరూ కారణం కాదు..మా గురించి చెడుగా అనుకోవద్దు..’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఇద్దరు స్నేహితురాళ్లు ఉరి వేసుకుని ఆత్మహత్య కేసుకున్న ఘటన హయత్ …
శ్రీకాకుళం : బడుగు, బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని సినీయర్ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన సీఎం జగన్తోనే సాధ్యమని తెలిపారు. శుక్రవారం జిల్లాలో పేద ప్రజల అభివృద్ధి, …
హైదరాబాద్ : అవినీతి చీడను పారద్రోలి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. సుపరిపాలన ద్వారా దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని …
తాడేపల్లి: నాడు-నేడు కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. …
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అమరావతి : రాష్ట్రంలో పింఛన్లు మంజూరు కాని వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అర్హతలు …
కర్నూలు జిల్లా రోళ్లపాడులో ఉన్న పక్షుల అభయారణ్యం అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గ్రీన్ కో కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి గాను అటవీశాఖ, గ్రీన్ కో కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా గ్రీన్ కో కంపెనీ …
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అమరావతి : రాష్ట్రంలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్.రమేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన 13 జిల్లాల …