ap government

అర్హులైతే పింఛన్..!

నిజమైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందొద్దు సెర్ప్ సీఈవో రాజాబాబు విజయవాడ  : సోషల్ ఆడిట్ జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన అనంతరం అనర్హులుగా ప్రకటించిన వారిని మరొకసారి  పూర్తిస్థాయిలో పరిశీలించిన పిమ్మట అర్హులైతే వారికి కూడా పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి …

Read more

high court

స్థానిక రిజర్వేషన్లపై తీర్పు వాయిదా

 అమరావతి : స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన …

Read more

Aiib

రుణం ఇచ్చేందుకు సిద్ధం: ఏఐఐబీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఏఐఐబీ ప్రతినిధుల భేటీ నిర్ణయించుకున్న ప్రాధాన్యతలు ప్రకారం ఖర్చుచేసుకోవచ్చని వెల్లడి అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్తగా మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) …

Read more

CM JAGAN

ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం

స్టేట్ క్రెడిట్ సెమినార్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నాబార్డ్‌ నిర్వహించిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌లో ముఖ్యమంత్రి …

Read more

vijaya sai reddy

కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

– రైతు నేతల హర్షం న్యూఢిల్లీ : కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని పట్ల కేపీ ఉల్లి రైతుల పోరాటానికి సారధ్యం వహిస్తున్న భారతీయ రైతు సంఘాల సమాఖ్య …

Read more

kia

‘కియా’తో సంప్రదింపులు జరుపలేదు

స్పష్టం చేసిన తమిళనాడు ప్రభుత్వం  చెన్నై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాము కియా యాజమాన్యంతో టచ్‌లో లేమని.. వారితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ …

Read more

nellore coutrt

డబుల్ మర్డర్ కేసులో వ్యక్తికి ఉరి

నెల్లూరు : డబుల్‌ మర్డర్‌ కేసులో నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో జరిగిన తల్లీకూతుళ్ల హత్యకేసులో న్యాయస్థానం గురువారం తీర్పును వెల్లడించింది. నిందితుడు షేక్‌ ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధిస్తూ ఎనిమిదో అదనపు న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునిచ్చారు. కాగా …

Read more

kia motors

కియా తరలిపోతోంది..!

అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ లో కథనం అమరావతి : కియా ప్లాంట్ రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిపోతున్నట్లు అంతర్జాతీయా మీడియా రాయిటర్స్ కథనం ప్రచురించింది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయంటోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక రాయితీలపై ప్రభుత్వం …

Read more

narayan dutt sharma

ఎమ్మెల్యేపై దాడి

ఢిల్లీ : ఢిల్లీలో ఎమ్మెల్యే నారాయణ్ దత్ శర్మపై కొందరు దుండగులు దాడి చేయడం కలకల రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వస్తున్న నారాయణ్ దత్ శర్మ వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. 10 మందికిపైగా …

Read more

amith shaa

రామమందిరం ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి ఢిల్లీ : అయోధ్యలోని రామమందిరంపై పార్లమెంట్‌ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు …

Read more