అర్హులైతే పింఛన్..!
నిజమైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందొద్దు సెర్ప్ సీఈవో రాజాబాబు విజయవాడ : సోషల్ ఆడిట్ జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన అనంతరం అనర్హులుగా ప్రకటించిన వారిని మరొకసారి పూర్తిస్థాయిలో పరిశీలించిన పిమ్మట అర్హులైతే వారికి కూడా పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి …