amzad basha

కడప జిల్లాలో 13 మంది డిశ్చార్జ్‌

కడప జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వారిని డిశ్చార్జ్‌ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో 17 రోజులుగా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందిన వీరు గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. …

Read more

tirupathi

మే 31 వరకు తిరుమలలో దర్శనాలు రద్దు

 కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయ తీసుకుంది. మే 3 వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, మే 31 వరకు ఆర్జిత సేవలూ రద్దు చేసింది. ఇప్పటికే …

Read more

muslim

ముస్లింలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోండి

విజయవాడ పోలీస్ కమిషనర్ కు ముస్లిం సంఘాల వినతి కరోనా వ్యాప్తి పేరుతో ముస్లింలు, ముస్లిం సంస్థల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక …

Read more

ys jagananna

జగన్ సర్కార్ కీలక నిర్ణయం

క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు క్వారంటైన్ పూర్తి చేసుకొని ఇంటి పంపేటప్పుడు పేదలను గుర్తించి రూ.2వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ -19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేసులు …

Read more

anil kumar

ఇంగ్లీష్ మీడియంపై రాజీపడే ప్రసక్తి లేదు..

చంద్రబాబు బుర్ర ఎల్లో వైరస్ తో నిండింది మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రపంచమంతా కరోనా తో అల్లాడుతుంటే చంద్రబాబు బుర్ర మాత్రం ఎల్లో వైరస్ తో  నిండిపోయిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన …

Read more

pizza delivery boy

పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా..క్వారంటైన్ లో 72 కుటుంబాలు..

ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ ఏజెంట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీని వల్ల 72 కుటుంబాలను క్వారంటైన్ చేశారు. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 19 ఏళ్ల ఈ పిజ్జా డెలివరీ బాయ్ గత ఆదివారం వరకు దక్షిణ …

Read more

ap dgp sawang

సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సాప్ నెంబర్..

సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో బూతులు మాట్లాడేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణాకు వెళ్లి ఒకరిని అరెస్ట్ చేశామని, చిత్తూరులో మరొకరిని అరెస్ట్ …

Read more

CM JAGAN

కరోనా బాధితులకు 2వేలు ఆర్థిక సాయం : సీఎం జగన్‌

క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తి చేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం …

Read more

aps rtc

మే 3 వరకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రద్దు

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతోంది.  కరోనా కట్టడికి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడీ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి అన్ని ప్రజా రవాణా సర్వీసులను మే 3 వరకు రద్దు చేస్తున్నట్లు …

Read more

ap high court

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు …

Read more