aadimoolapu suresh

దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా బోధన

 రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా అమృతం పథకం కింద దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా పాఠ్యాంశాలు బోధించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి …

Read more

chandra babu

వ్యాక్సిన్ వస్తేనే కరోనా నివారణ సాధ్యం

హెల్త్‌బులెటిన్లలో అన్ని బోగస్‌ అంకెలు : చంద్రబాబు వ్యాక్సిన్ వస్తేనే కరోనా నివారణ సాధ్యమని, అప్పటి వరకు నియంత్రణే తప్ప నివారణ సాధ్యం కాదని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతల నిర్వాకం వల్లే …

Read more

kishan reddy

కరోనాను జయిస్తే బలమైన ఆర్థిక శక్తిగా భారత్ : కిషన్ రెడ్డి

కరోనాను జయిస్తే భవిష్యత్ లో భారత్ బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగే అవకాశం  ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా రెండో విడత లాక్ డౌన్ లో భారీగా సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. …

Read more

Rapid test kits

10 నిమిషాల్లో కోవిడ్-19 ఫలితం 

ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు  కోవిడ్‌ –19 నివారణా చర్యల కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కోవిడ్‌ 19 పరీక్షల కోసం దక్షిణ కొరియానుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. ఇవాళ  ఒక లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను …

Read more

cm jagan

రోజుకు 15 వేల టెస్టుల సామర్థ్యం : అధికారులు

ర్యాపిట్ టెస్టు కిట్లు రావడంతో పరీక్షలు పెరుగుతాయని, రోజుకు చేసే టెస్టుల సంఖ్య 10 వేల నుంచి 15 వేలకు పెరుగుతుందని వైద్యలు తెలిపారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read more

moulana saad

మౌలానా సాద్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు

భారత దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడానికి కారణమైన ఇస్లామిక్ గ్రూప్ తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధల్విపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని మర్కజ్ …

Read more

corona virus

ఏపీలో 572కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గత 24 గంటల్లో జరిగిన Covid-19 పరీక్షల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 38 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం Covid-19 పాజిటివ్ కేసుల సంఖ్య 572కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ …

Read more

ramdan

ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు..

కరోనా వైరస్ దేశంలో పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. దీంతో ఉలేమాలు, ముఫ్తీలు, ఇస్లామిక్ స్కాలర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పవిత్ర నెల రంజాన్ తారావీహ్ నమాజ్ లను ఇళ్లలోనే పూర్తి చేసుకోవాలని కోరారు. …

Read more

javahar reddy

ఏపీలో కరోనా నివారణకు రెండు వ్యూహాలు : జవహర్ రెడ్డి

ఏపీలో కరోనా నివారణకు రెండు వ్యూహాలు, కంటైన్మెంట్ క్లస్టర్, ఆస్పత్రుల సదుపాయం అనుసరిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 154 క్లస్టర్లు గుర్తించి కంటన్మైంట్ చేశామని చెప్పారు. వైరస్ బారిన పడ్డ …

Read more

ap govt

నైపుణ్య కేంద్రాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ

ఆ మేరకు కోర్సులు రూపకల్పన సమీక్షా సమావేశంలో సీఎం జగన్‌ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య కేంద్ర ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. గురువారం సీఎం క్యాంపు క్యారాలయంలో స్కిల్ డెవలప్ మెంట్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. స్కిల్ …

Read more