దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా బోధన
రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా అమృతం పథకం కింద దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా పాఠ్యాంశాలు బోధించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి …