రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ నియామకం..!
హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ గోపాల క్రిష్ణ ద్వివేది గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు తీర్పు మేరకు …