సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభం : సీఎం జగన్
కరోనా కారణంగా మార్చి నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పాఠశాలల తెరిచేందుక ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై అధికారులతో ఆయన …