మార్కులు, గ్రేడ్ లా ఆధారంగానే ఎమ్మెల్యేలకు టికెట్.. డేంజర్ జోన్ లో 40 మంది..!
2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎలాగైనా 175 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ అధిష్టానం.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది.. ఎవరికైనా మార్కులు, గ్రేడ్లు తగ్గితే మాత్రం …