నిరుపేద కుటుంబాలకు సీఎం జగన్ మరో వరం..!
రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. రైస్ కార్డు కలిగిన కుటుంబాల కష్టాలను గుర్తించి, ఆపత్కాలంలో వారికి బాసటగా నిలుస్తూ ‘వైయస్సార్ బీమా పథకం’ అమలు చేస్తోంది. ఈనెల 21న క్యాంప్ కార్యాలయంలో …