ఈ డిజిటల్ ఇమేజ్ ధర రూ.501 కోట్లు..!
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ డిజిటల్ ఇమేజ్ వేలం వేయగా రూ.501 కోట్లకు అమ్ముడైంది. ఈ డిజిటల్ ఇమేజ్ కేవలం ఒక JPEG ఫైల్.. ‘ఎవ్రీడేస్ – ది ఫస్ట్ 5000 డేస్’ అనే పేరుతో అమెరికన్ ఆర్టిస్ట్ మైక్ వింకెల్మన్(బీపిల్) ఈ …
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ డిజిటల్ ఇమేజ్ వేలం వేయగా రూ.501 కోట్లకు అమ్ముడైంది. ఈ డిజిటల్ ఇమేజ్ కేవలం ఒక JPEG ఫైల్.. ‘ఎవ్రీడేస్ – ది ఫస్ట్ 5000 డేస్’ అనే పేరుతో అమెరికన్ ఆర్టిస్ట్ మైక్ వింకెల్మన్(బీపిల్) ఈ …
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. మార్చి 30 వరకు నామినేషన్లకు తుది గడువు ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ …
జోగిని శ్యామలపై ఓ యువతి కేసు వేసింది. తన బట్టలు విప్పేసి ఫొటోలు, వీడియోలు తీశారని శ్యామలతో పాటు మరో 15 మందిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును మెదక్ …
అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సూచించింది. చంద్రబాబుపై 120 బి, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ లాండ్యస్ 1977, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు …
మూడేళ్ల చిన్నారికి కన్నతల్లి నరకం చూపించింది. ఏ మాత్రం కనికరం లేకుండా విచక్షణరహితంగా కొట్టింది. చిన్నారిని నేలకేసి కొట్టి, కాలుతో తొక్కి చావబాదింది. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా సరే కనికరం లేకుండా కొట్టింది. అయితే ఆ చిన్నారిని అంతలా కొడుతున్నా పక్కన …
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి భూ కుంభకోణం కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరబాద్ లోని చంద్రబాబు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అమరావతి రాజధానిలో భూముల కొనుగోలు, అమ్మకాలపై …
ఇటీవల జొమాటో డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసిన యువతిపై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ డెలివరీ బాయ్ కామరాజ్ ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం …
తనకు రెండో పెళ్లి చేయాలని 60 ఏళ్ల వృద్ధుడు కరెంట్ స్తంభం ఎక్కాడు. లేకపోతే కరెంట్ వైర్లు పట్టుకుని చచ్చిపోతానని బెదిరించాడు. ఈ ఘటన రాజస్తాన్ లో చోటుచేసుకుంది. రాజస్తాన్ లోని ధోల్ పూర్ కి చెందిన 60 ఏళ్ల సోబ్రన్ …
తన పరువు పోతుందని ఓ తండ్రి కన్న కూతురును హతమార్చాడు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లెలో జరిగింది. పట్టణంలోని గాండ్ల వీధిలో నివాసం ఉంటున్న పోరుమామిళ్ల వనజారాణి(29)కి గురువేంద్రతో 2009లో పెళ్లి జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. కూతురు …
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఒకటి, రెండు మినహా అన్ని స్థానాలను క్వీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరిగింది. అయితే కర్నూలు జిల్లా నంద్యాలలోని 29వ వార్డులో ఓటర్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర ఘటన …