Tofees

దారుణం : చాక్లెట్లు తిని ముగ్గురు తోబుట్టువులు సహా నలుగురు చిన్నారులు మృతి..!

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డుపక్కన పడి ఉన్న టాఫీ(చాక్లెట్లు) తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలతో సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన తూర్పు యూపీలోని ఖుషీ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు కాస్య …

Read more

Prakash raj

‘ప్రధాని మోడీకి ఆ జబ్బు ఉంది.. చికిత్స అందించండి’.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!

ప్రధాని మోడీ రోజుకు 2 గంటలే నిద్రపోతారని ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఓ సమావేశంలో చెప్పారు. ప్రధాని ఒక రోజులో 22 గంటల పాటు పనిచేస్తుంటారని అన్నారు. 24 గంటలు మెలకువగా ఉండేందుకు ప్రధాని మోడీ ప్రయోగాలు …

Read more

Guntur

ఆడపిల్ల పుట్టిందని..భార్యను రెండేళ్లుగా కాపారానికి తీసుకెళ్లలేదు..!

ఓ వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని రెండేళ్లుగా భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల మేరకు నాదేండ్ల మండలం బుక్కాపురానికి చెందిన నాగాంజలికి, పెదకూరపాడు మండలం కాశిపాడుకు చెందిన వెంకటేశ్వరరావుకు మూడు సంవత్సరాల క్రితం పెళ్లి …

Read more

Sensodyne

ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు.. సెన్సోడైన్ టూత్ పేస్ట్ కు భారీ జరిమానా..!

సెన్సోడైన్ టూత్ పేస్ట్ పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) భారీ జరిమానా విధించింది. టీవీలో ప్రసారం అయ్యే సెన్సోడైన్ టూత్ పేస్ట్ యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యాడ్ ని ఏడు …

Read more

SI Krishna Pavani

మహిళా ఎస్సై మానవత్వం.. ఎండలో 3 కి.మీ. శవాన్ని మోస్తూ..!

ఎర్రటి ఎండలో గుర్తుతెలియని శవాన్ని 3 కిలోమీటర్లు మోసి మానవత్వం చాటుకున్నారు మహిళా ఎస్సై.. ఈ ఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో సోమవారం జరిగింది. హాజీపురం రెవెన్యూ ఫారెస్ట్ లో సుమారు 65 ఏళ్లు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి శవం …

Read more

Swamy Shivananda

ప్రధాని ముందు మోకరిల్లి.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు..!

ఆయన పేరు స్వామి శివానంద.. 125 సంవత్సరాల వయస్సు ఉన్న యోగా గురువు.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మార్చి 21న జరిగిన పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో.. అవార్డు అందుకునే సమయంలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ …

Read more

PM Modi

‘రోజుకు 2 గంటలే నిద్రపోతున్న ప్రధాని మోడీ.. నిద్రపోకుండా ప్రయోగాలు’ 

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రధాని మోడీ రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతున్నారని, మిగితా 22 గంటలు దేశం కోసమే పనిచేస్తారని పేర్కొన్నారు. దేశం కోసం …

Read more

Pradeep Mehra

ఆశయం కోసం.. రోజూ అర్ధరాత్రి 10 కి.మీ. పరుగు..!

అర్ధరాత్రి అయితే అందరూ ఏం చేస్తారు? హాయిగా నిద్రపోతారు.. కొందరు యువకులు మొబైల్ ఫోన్లలో.. మిడ్ నైట్ రోడ్ల మీద బైక్ రేసింగులు చేస్తుంటారు.. కానీ నోయిడాకు చెందిన 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా అనే యువకుడు మాత్రం అర్ధరాత్రి  ఆశయం …

Read more

Virat Ramayan Mandir

ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయానికి.. రూ.2.5 కోట్ల భూమిని విరాళం ఇచ్చిన ముస్లిం..!

బిహార్ తూర్పు చంపారణ్ జిల్లాలోని ఖైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించనున్నారు.  ‘విరాట్ రామాయన్ మందిర్’ పేరుతో ఈ దేవాలయం నిర్మాణానికి సంకల్పించారు. ఈ ఆలయ నిర్మానానికి ఓ ముస్లిం వ్యాపారీ రూ.2.5 కోట్ల విలువ చేసే భూమిని విరాళంగా …

Read more

Joe Biden

పుతిన్ ను చూసి భారత్ వణుకుతోంది.. అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడును అడ్డుకోవడంలో భారత్ కాస్త వణుకుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. పుతిన్ దూకుడును అడ్డుకోవడంలో అమెరికా మిత్రదేశాల్లో చాలా వరకూ ఏకతాటిపై ఉన్నాయన్నారు. అయితే భారత్ …

Read more