దారుణం : చాక్లెట్లు తిని ముగ్గురు తోబుట్టువులు సహా నలుగురు చిన్నారులు మృతి..!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డుపక్కన పడి ఉన్న టాఫీ(చాక్లెట్లు) తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలతో సహా నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన తూర్పు యూపీలోని ఖుషీ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు కాస్య …