హత్యకు కుట్ర.. రూ.50 లక్షలు సుపారీ..
భూమా అఖిల ప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు తనను హతమర్చాలని చూస్తున్నారని, తనను చంపేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. …