AV Subbareddy

హత్యకు కుట్ర.. రూ.50 లక్షలు సుపారీ..

భూమా అఖిల ప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు తనను హతమర్చాలని చూస్తున్నారని, తనను చంపేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. …

Read more

New Ration Card

ఇక నుంచి 5 రోజుల్లో రేషన్ కార్డు ..

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జారీ సీఎం జగన్ ఆమోదం ఇక నుంచి పేద ప్రజలు రేషన్ కార్డు కోసం ఏళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ విషయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రేషన్ కార్డు  కోసం …

Read more

mantri mekapati goutam reddy

రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

జులైలో మంత్రి నేతృత్వంలోని బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటన ఏపీఐఐసి కార్యాలయంలో జరిగిన ఓమ్ క్యాప్ బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయాలు  భవిష్యత్ లో రాష్ట్ర యువతకు  అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, ఐటి, …

Read more

nadu-nedu

విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు..

జులై 15 తర్వాత టీచర్ల బదిలీలు విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏయే పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్ చేయాలని సూచించారు. బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంపై సీఎం …

Read more

chnadrababu-naidu

రంగుల ఖర్చును వైసీపీ నుంచే రాబట్టాలి : చంద్రబాబు 

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసినందుకు వాటిని తొలగించడానికి అయ్యే ఖర్చును వైసీపీ నుంచే వసూలు చేయాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు డిమాండ్ చేశారు. గతంలో దీనిపై వాదనల సందర్భంగా కోర్టులు కూడా అదే చెప్పాయన్నారు. వృధా చేసిన ప్రజాధనాన్ని …

Read more

jan dhan funds

జూన్ 5 నుంచి జన్ ధన్ నిధులు జమ

కరోనా వైరస్ ప్రభావంతో పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ ద్వారా నిరుపేద మహిళలకు నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగా జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 …

Read more

Cryptocurrency

పొలంలో దొరికిన లంకెబిందెలు..బంగారు ఆభరణాలు..

పూర్వకాలంలో దొంగల భయంతో నగలను, నాణేలను బిందెల్లో దాచి పూడ్చిపెట్టేవారు. ఈ విషయం దాచిన వారికి తప్ప ఎవరికీ తెలియదు. అత్యంత ఆప్తులకు మాత్రమే ఈ విషయాలను చెప్పేవారు. కాలక్రమేణా ఎక్కడ పూడ్చారో తెలియక మరిచిపోవడం, లేదా మరణించడంతో ఎన్నో గుప్తనిధులు …

Read more

supreme court

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్.. రంగులు తొలగించాలని తీర్పు..

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ …

Read more

grama/ward sachivalayam services

గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే ముఖ్యమైన సేవలు ఇవే..

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎన్ని సర్వీసులు అందిస్తున్నారు..అవి ఏంటనేవి మనలో చాలా మందికి తెలియదు. ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 11 ప్రభుత్వ శాఖలకు చెందిన 540 సర్వీసులను ప్రజలకు అందిస్తోంది. సచివాలయాల్లో చాలా సర్వీసులకు కేవలం …

Read more

donald trump

విదేశీ డిజిటల్ సర్వీసుల పన్నులపై భారత్ ను దర్యాప్తు చేస్తాం : ట్రంప్

విదేశీ డిజిటల్ సర్వీసుల పన్నులపై దర్యాప్తు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తో పాటు ఇండోనేషియా, టర్కీ మరియు భారతదేశంలో విదేశీ డిజిటల్ పన్నులపై దర్యాప్తు చేయాలని యోచిస్తున్నారు. తమ దేశ …

Read more