తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్..!
తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసరాలకు మాత్రమే అనుమతి …
తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసరాలకు మాత్రమే అనుమతి …
కరోనా కట్టడికి డబుల్ మాస్క్ ధరించాలని శాస్త్రవేత్తలు సూచించారు. డబుల్ మాస్క్ వేసుకోవడంతో కొంతమేరకు వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. ఈనేపథ్యంలో డబుల్ మాస్క్ ధరించడంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మార్గదర్శకాలు.. ఒకే రకమైన రెండు మాస్క్ …
పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ శివ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు మమతా బెనర్జీ …
Phoenix Browser is the best free web browser for Android devices with quick Video Downloading, WhatsApp Status Saver plugin, Incognito Browsing, and Data Saving. With the help of its video …
Not to mention the pubg game is special because even though there is a pubg ban in India most people do not stop playing this game. There are many reasons …
భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈక్రమంలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం సానుభూతి ప్రదర్శస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశం ప్రజలు చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ గా …
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఫిట్ బాడీని నిర్వహించడం ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. ఏకంగా నీటి అడుగున అనేక వ్యాయామాలు చేశాడు.. పాండిచ్చెరికి చెందిన అరవింద్ గత 20 ఏళ్ల నుంచి చెన్నై, పాండిచ్చెరి తీరంలో డైవింగ్ …
భార్య కాపురానికి వచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ముక్కు కొరికేశాడు భర్త.. ఈ ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్(36), ప్రేరణ సైనీ(31) భార్యాభర్తలు. వారికి 11 ఏళ్ల కూతురు ఉంది. ఇటీవల ఇద్దరు దంపతుల మధ్య గొడవలు …
జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారినపడ్డారు. ఇటీవల చేయించుకున్న పరీక్షలలో ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని, అంత కంగారు పడాల్సిన అవసరం …
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషెంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కోవిడ్ పేషెంట్స్ తో వచ్చే ఏపీ అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. తెలంగాణ …