భారత్ లో ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి : ట్రంప్
అహ్మదాబాద్: భారత్ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తోందని, దాన్ని చాటి చెప్పేందుకే నేను 8000 మైళ్లు ప్రయాణించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. నమస్తే …