red sandle

ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు చర్యలు 

 ఎర్ర‌చందనం అధికంగా సాగయ్యే ప్రాంతాల్లో త్వరలో అటవీశాఖ ఖాళీల భర్తీ  ఎర్ర చందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సుకు డిఐజి నియామకానికి చర్యలు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అమరావతి : రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నివారించేందుకు అటవీ, పోలీస్ …

Read more

delhi violence

ఢిల్లీలో హైటెన్షన్..!

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణ 13 మంది మృతి, 150 మందికిపైగా గాయాలు.. సరిహద్దులు సీజ్, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లు.. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. సోమవారం మొదలైన ఈ అల్లర్లు …

Read more

TRUMP

ముగిసిన చర్చలు

 హైదరాబాద్ హౌస్ లో మోడీ-ట్రంప్ కీలక చర్చలు జరిపారు. ఆరోగ్యం, ఆయిల్ కార్పొరేషన్లపై మూడు ఒప్పందాలు జరిగాయి. ఇంధనంపై రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. …

Read more

chandra babu nayudu

ఆర్థిక నేరగాడు కాబట్టే జగన్‌ను పిలవలేదు : చంద్రబాబు

చిత్తూరు: ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో …

Read more

cat

సీఎం జగన్ కు ‘క్యాట్‌’ షాక్

హైదరాబాద్‌ : కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ను క్యాట్‌ రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతిచ్చింది. కృష్ణ కిశోర్‌పై ఉన్న కేసును …

Read more

cm jagan

అక్ నాలెడ్జ్ మెంట్ తోసుకోకపోతే అకౌంటబులిటి లేనట్టే

స్పందనలో రిక్వెస్టులపై పర్యవేక్షణ అవసరం సీఎం జగన్ అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే రిక్వెస్టులపై పర్యవేక్షణ అవసరమని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం స్పందనపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా …

Read more

world bank

సీఎం జగన్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ

అమరావతి : సచివాలయంలోని సీఎం కార్యాలయలంలో మంగళవారం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో  ప్రపంచబ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించినట్లు సీఎంఓ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి …

Read more

Rajya sabha

రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ : ఏప్రిల్ ముగియనున్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిపికేషన్ జారీ చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో రెండు …

Read more

chandrababu

కేసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు..

భూ అక్రమాలు ఎండగట్టేందుకు విశాఖ వెళ్తా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు  కుప్పం: వాన్‌పిక్‌ కుంభకోణంలో రస్‌అల్‌ ఖైమా నుంచి రూ.కోట్లు దండుకున్న ఎవరూ ఆ కేసు నుంచి తప్పించుకోలేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసులో ప్రధాన …

Read more

caa

ఢిల్లీలో మళ్లీ హింస..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఓ వైపు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో సహా భారత పర్యటనలో ఉండగా ఈ ఘర్షణలు చెలరేగడం గమనార్హం. సోమవారం జఫ్రాబాద్, మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో …

Read more