ఏపీలో గత 24 గంటల్లో జరిగిన Covid-19 పరీక్షల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 38 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం Covid-19 పాజిటివ్ కేసుల సంఖ్య 572కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 572 పాజిటివ్ కేసులకు గాను 35 మంది డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 523. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 126 Corona పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Disrict wise covid-19 Positive Report
Ananthapur – 26
Chittoor – 28
East Godavari – 17
Guntur – 126
Kadapa – 37
Krishna – 52
Kurnool – 126
Nellore – 64
Prakasam – 42
Srikakulam – 0
Vishakapatnam – 20
Vizianagaram – 0
West Godavari – 34