అద్భుతం..మహానదిలో బయల్పడిన 500 ఏళ్ల పురాతన ఆలయం
ఒడిషాలో అద్భుతం జరిగింది. 500 ఏళ్ల పురాతన ఆలయం బయల్పడింది. మహానదిలో చాలా ఏళ్ల క్రితం ముగిగిపోయిన ఒక పురాతన ఆలయం ఒడిషాలోని నాయగర్ జిల్లాలో తిరిగి కనిపించింది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ ఆండ్ కల్చరర్ హెరిటేజ్ యొక్క …