ఏపీలో మేరీ మాత విగ్రహం ధ్వంసం
ఏపీలో రోజురోజుకు విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. అంతర్వేది రథం కాలిపోవడం, దుర్గగుడి వెండి సింహాలు మాయంపై ఏపీలో దుమారం రేగుతోంది. ఆలయాల్లో వరుస విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా తూర్పగోదావరి జిల్లాలోని మండపేటలో మేరీమాత విగ్రహం ధ్వంసం …