TTDపై అసత్య ప్రచారం.. ఓ మీడియా సంస్థపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా..!
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టను భంగం కలిగించేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ దినపత్రికపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. టీడీపీపై అసత్య …