పోలవరంపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
పార్లమెంటులో జలశక్తి శాఖ వెల్లడి అమరావతి : రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై పర్యవేక్షణ కోసం కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ ఇటీవల లోక్సభలో …