Polavaram project

పోలవరంపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

పార్లమెంటులో జలశక్తి శాఖ వెల్లడి అమరావతి : రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై పర్యవేక్షణ కోసం కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ ఇటీవల లోక్‌సభలో …

Read more

breaking news

ఎన్ఆర్సీపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభ లిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది. …

Read more

JAGAN MOHAN REDDY

మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందిస్తాం

జిల్ల ఆస్పతులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టి పెట్టండి సీఎం జగన్  అమరావతి : భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యవ్యవస్థను అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, …

Read more

CORONA VIRUS

రోజూ 800 మందికి పరీక్షలు

హైదరాబాద్ : హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రతి రోజూ 800 మందికి కరోనా వైరస్ స్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ విస్తరించిన దేశాల నుంచి ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చైనా, హాంకాంగ్, సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా …

Read more

documents

ఇక నుంచి ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌

భూ లావాదేవీలకు త్వరలో అమలు అమరావతి: భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ను పక్కాగా అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమేటిక్ మ్యుటేషన్లో భూములు కొనుగోలు చేసిన వారు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగానే రెవెన్యూ అధికారులే …

Read more

pavan kalyan

బలైపోయేది అధికారులే : పవన్‌

అమరావతి : అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం వంటి చర్యల వల్ల బలైపోయేది దానిపై సంతకాలు చేసిన అధికారులే అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌, రాష్ట్ర విజిలెన్స్‌ …

Read more

మొబైల్ ద్వారా ఏపి లో ఇసుక ఆర్డర్ చేసే విధానం …!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన వైసీపి ప్రభుత్వం ఇసుక కొత్త పాలసీని ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో చాలా మందికి ఇసుకను ఎలా కొనుగోలు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇసుక కొనుగోలు …

Read more

ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక బుక్ చేసుకునే విధానం ..!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన వైసీపి ప్రభుత్వం ఇసుక కొత్త పాలసీని ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో చాలా మందికి ఇసుకను ఎలా కొనుగోలు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇసుక కొనుగోలు …

Read more

kishan reddy

రాజధాని మార్పుపై పునరాలోచించాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి  కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ అమరావతి రైతుల విజ్ఞప్తి  ఢిల్లీ : రాజధానిని మార్చినంత మాత్రాన అధికార వికేంద్రీకరణ జరగదని, రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో పునరాలోచన చేయాలని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి …

Read more

ap police

త్వరలో పోలీసు కొలువుల భర్తీ!

అన్ని విభాగాల్లో 15,000 ఖాళీలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిలో పోలీసుశాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో …

Read more