kia motors

కియా తరలిపోతోంది..!

అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ లో కథనం అమరావతి : కియా ప్లాంట్ రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిపోతున్నట్లు అంతర్జాతీయా మీడియా రాయిటర్స్ కథనం ప్రచురించింది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయంటోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక రాయితీలపై ప్రభుత్వం …

Read more

narayan dutt sharma

ఎమ్మెల్యేపై దాడి

ఢిల్లీ : ఢిల్లీలో ఎమ్మెల్యే నారాయణ్ దత్ శర్మపై కొందరు దుండగులు దాడి చేయడం కలకల రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వస్తున్న నారాయణ్ దత్ శర్మ వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. 10 మందికిపైగా …

Read more

కరోనా వైరస్ జాగ్రత్తలు-నివారణ

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి వరకు 560 మంది మరణించారు. ఈ కరోనా వైరస్ చైనాలోని వూహాన్ పట్టణం నుంచి పుట్టుకొచ్చి ప్రపంచ దేశాలకు విస్తరించింది. దీని ప్రభావం భారత …

Read more

amith shaa

రామమందిరం ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి ఢిల్లీ : అయోధ్యలోని రామమందిరంపై పార్లమెంట్‌ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు …

Read more

chandrababu

అసత్యాలు చెప్పొద్దు : చంద్రబాబు

మంగళగిరి : ప్రభుత్వం అంటే నమ్మకమని, అసత్యాలు చెప్పొద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టాలను ఉల్లంఘించేది ప్రభుత్వమే కాదన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులను సీఎం …

Read more

kondanda rama swamy tirupati

7న కోదండ రామాలయంలో కల్యాణోత్సవం

తిరుపతి : ఈనెల 7న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగనుంది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు …

Read more

poco x2 Mobile

Poco X2 వచ్చేసింది ..!

POCO X2 :- Poco బ్రాండ్ తన రెండో స్మార్ట్ ఫోన్ Poco X2ను ఇండియాలో మంగళవారం విడుదల చేసింది. గతేడాది చైనాలో లాంచ్ చేసిన Redmi K30 4G స్మార్ట్‌ ఫోన్ రీబ్రాండెడ్ వేరియంట్‌గా కనిపించే కొత్త Poco Phone …

Read more

dgp savang

మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు : డీజీపీ

తూర్పుగోదావరి : దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. …

Read more

ycp

విశాఖలో అభివృద్ధికి అవకాశం: జగన్‌

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, ఇంకా అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ …

Read more

jagan mohan reddy

ఇక మొత్తం మార్చేస్తాం.. : జగన్

అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మొత్తం విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ‘ది హిందు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమంలో ఆయన …

Read more