కియా తరలిపోతోంది..!
అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ లో కథనం అమరావతి : కియా ప్లాంట్ రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిపోతున్నట్లు అంతర్జాతీయా మీడియా రాయిటర్స్ కథనం ప్రచురించింది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయంటోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పారిశ్రామిక రాయితీలపై ప్రభుత్వం …