election commisioner

ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే..!

1995 తర్వాత రెండో సంతానంగా కవలలు పుట్టి మొత్తం ముగ్గురు ఉన్నా అర్హులే ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు అనర్హులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు అర్హతలపై ఎన్నికల కమిషన్‌ స్పష్టత అమరావతి : ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక …

Read more

petrole

మార్చి 9, 2020 – పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గింపు మాత్రమే ఉంది. పోమవారానికి  సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి.  ధరలు : …

Read more

iran

ఇరాన్ లో ఒకే రోజు 49 మంది మృతి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇరాన్ ను గడగడలాదిస్తుంది. ఒకే రోజు 49 మంది ప్రాణాలను బలిగొంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మరిణించినట్లు ఆ దేశ అధికారులు ధ్రువీకరించారు. కాగా కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు …

Read more

trai

టీవీ వీక్షకులకు ఇకపై 200 ఛానళ్లు ఉచితం

ఇప్పటి వరకు దేశంలో రూ.130 చెల్లిస్తే 100 ఉచిత ఛానళ్లు మాత్రమే చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడది 200 ఛానళ్లకు పెరిగింది. ట్రాయ్ కొత్త విధానం ప్రకారం రూ.130 చెల్లిస్తే 200 ఛానళ్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. పాత విధానంలో 100 …

Read more

ap govt

పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు              

 అమరావతి : రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేశామని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేషన్లలో 672 డివిజన్లు, మున్సిపాలిటీల్లో 2,123 వార్డులకు కోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు ప్రకటించామని పేర్కొన్నారు. …

Read more

corona

భారత్ లో 39 మందికి కరోనా..!

భారత్ లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా కేసులు 39కి పెరిగాయి. దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే కేరళలో కొత్తగా ఐదు కరోనా పాటిజివ్ కేసులు నమోదు …

Read more

naga chaitanya

నాగచైతన్య సినిమాకు ‘థ్యాంక్యూ’ టైటిల్

యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత పరుశురాంతో సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. దీంతో నిందినిరెడ్డితో సినిమా …

Read more

Amaravathi

ఎన్నికలకు అమరావతి గ్రామాలు దూరం

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో..రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్ కు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా చర్యలు చేపడుతుంది. …

Read more

phone pe

ఫోన్ పే సేవలు తిరిగి ప్రారంభం..

ఫైనాన్సియల్ యాప్ ఫోన్ పే తన సేవలను తిరిగి ప్రారంభించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చని ఆంక్షలు కూడా …

Read more

world cup

మహిళల టీ20 వరల్డ్ కప్ ఆసీస్ దే..!

 టీమిండియాకు ఘోర పరాభవం ఆస్ట్రేలియా మహిళల జట్టు అదరగొట్టింది. మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను చిత్తు చేసింది. మెల్ బోర్న్ లో జరిగిన ఫైనల్ పోరులో ఆసీస్ 85 పరుగుల తేడాతో టీమిండియా మహిళల జట్టుపై గెలపొందింది. …

Read more