perni nani

 ఏపీలో బస్సులు బంద్‌ !

విజయవాడ : కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని …

Read more

harichandan

జనం కోసమే జనతా కర్ఫ్యూ..

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరించందన్ ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. …

Read more

madhya pradesh

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ

కమల్‌నాథ్‌ రాజీనామాతో.. బీజేపీకి లైన్‌క్లియర్‌ త్వరలోనే గవర్నర్‌ను కలిసే అవకాశం భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష బీజేపీకి మార్గం సుగమమైంది. కమల్‌నాథ్‌ రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నాలు …

Read more

ap govt

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

అమరావతి : ఏపీలో ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీపై అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. నవరత్నాలు ‘పేదలు అందరికి ఇల్లు’ పథకాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు 437/20  …

Read more

cm jagan

నిత్యావసరాల కోసం ఆందోళన వద్దు : జగన్‌

అమరావతి : కరోనా ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 31వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌, పెద్ద ప్రార్థనా మందిరాల మూసివేత కొనసాగుతుందని సీఎం జగన్‌ స్పష్టం చే శారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు …

Read more

covid 19

షట్ డౌన్ కాబోతున్న ఇండియా..!

ఆదివారం నుంచి అన్ని విదేశీ విమానాలు బంద్ ! మన దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ ఆందోళన కలిగించే స్థాయిలో లేనప్పటికీ… చాప కింద నీరులా అది విస్తరిస్తున్న మాట మాత్రం నిజం. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని …

Read more

trump

అమెరికా చేతిలో కరోనా వ్యాక్సిన్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 10,033కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,850 మంది కాగా, 87 వేల మంది కోలుకుంటున్నారు. అయితే కరోనా మరణాల్లో ఇటిలీ చైనాను మించి పోయింది. ఇటలీలో …

Read more

corona virus

ముందు జాగ్రత్తలతో కరోనా దూరం..

చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఇది భారత్ లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు భారత్ లో 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావంతో భారత్ లో ఇప్పటి వరకు …

Read more

janatha curfew

22న జనతా కర్ఫ్యూ ..!

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు… ఈనెల 22న ఆదివారం జనతా కర్ఫ్యూ (ప్రజలు ఎవరూ బయటకు రాకుండా) చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు …

Read more

nirbhaya

దేశ చరిత్రలో ఇదే ప్రథమం​..!

నిర్భయ కేసు నిందితులు నలుగురికి  ఒకే సారి ఉరి…  న్యూఢిల్లీ : నిర్భయ నిందిదులను ఉరి తీశారు. నిర్భయ కేసు నిందితులైన అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు ఈ తెల్లవారుజామున ఉరితీయబడ్డారు. ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులను …

Read more