108 MP కెమెరాతో MI 10 స్మార్ట్ ఫోన్..
షావోమి కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే …
షావోమి కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే …
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టెకట్లను ఎస్సెస్సీ బోర్డు సిద్ధం చేసింది. వీటిని గురువారం మధ్యాహ్నం నుంచి బోర్డు వెబ్ సైట్ http://www.bseap.org నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆయా స్కూళ్ల …
అమరావతి : మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలనీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. వారి కోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలని …
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ …
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్ లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న …
విజయసాయి రెడ్డి అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు …
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి …
అమరావతి : రాష్ట్రంలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు …
ఇప్పుడు ఎక్కడా చూసినా ఒకటే, ఎక్కడ విన్నా ఒకటే చర్చ కరోనా..కరోనా..కరోనా.. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ 168 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నివారణకు ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగతోంది. ఈ మహమ్మారి విషయంలో …
ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 85 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. విభాగాల వారీగా ఖాళీలు.. చీఫ్ డిజైన్ ఇంజనీర్ -1 డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలిజికల్ కెమిస్ట్రీ -2 అసిస్టెంట్ ఇంజనీర్ – …