mi 10 5g

108 MP కెమెరాతో MI 10 స్మార్ట్ ఫోన్..

షావోమి కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే …

Read more

ap govt

ఏపీ SSC హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టెకట్లను ఎస్సెస్సీ బోర్డు సిద్ధం చేసింది. వీటిని గురువారం మధ్యాహ్నం నుంచి బోర్డు వెబ్ సైట్ http://www.bseap.org నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆయా స్కూళ్ల …

Read more

cm ys jagan

మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలి : సీఎం జగన్

అమరావతి : మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలనీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. వారి కోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలని …

Read more

pm modi

సీఎంలతో ప్రధాని రేపు సమావేశం

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ …

Read more

ttd

కరోనా ఎఫెక్ట్ – తిరుమల కొండపై ప్రవేశం లేదు…

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్ లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న …

Read more

vijayasai reddy

ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయం

విజయసాయి రెడ్డి అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు …

Read more

corona virus

ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి …

Read more

aadimoolapu suresh

షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలు

 అమరావతి : రాష్ట్రంలో ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా  ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు …

Read more

sanitizer

ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోండి..

ఇప్పుడు ఎక్కడా చూసినా ఒకటే, ఎక్కడ విన్నా ఒకటే చర్చ కరోనా..కరోనా..కరోనా.. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ 168 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నివారణకు ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగతోంది. ఈ మహమ్మారి విషయంలో …

Read more

upsc recruitment

యూపీఎస్సీలో 85 పోస్టులు

ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 85 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు.. విభాగాల వారీగా ఖాళీలు.. చీఫ్ డిజైన్ ఇంజనీర్ -1 డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలిజికల్ కెమిస్ట్రీ -2 అసిస్టెంట్ ఇంజనీర్ – …

Read more