దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్…
దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారి చేసింది. …
దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారి చేసింది. …
విజయవాడ: నగరంలోని ఓయువకుడికి కరోనా వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్-19 నివారణకు ప్రజలు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కొవిడ్ లక్షణాలు ఉంటున్నాయని, వారు విధిగా నిబంధనలు, …
కనికా కపూర్ పై డాక్టర్ ఆగ్రహం కరోనా పాజిటివ్ కనబడిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పై లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఐఎంఎస్ హాస్పిటల్ డాక్టర్ ఆర్.కె.ధీమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక స్టార్ మాదిరి నాటకాలాడొద్దని, రిగాలా ఆస్పత్రి …
కరోనా మరింత విస్తరించకుండా చేసేందుకు దేశవ్యాప్తంగా రైళ్లను ఈనెల 25 వరకు నడపబోమని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో 8 మంది కరోనా అనుమానితులను కనుగొన్నారు. దీంతో కరోనా నివారణకు మూడు వేల రైళ్లను …
మీరు LICలో ప్రీమియం చెల్లిస్తున్నారా..బ్రాంచ్ కు వెళ్లి బీమా ప్రీమియం చెల్లించడం మీకు ఇబ్బందిగా ఉందా..అయితే మీకోసం ఎల్ఐసీ ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని LIC బీమా ప్రీమియం చెల్లించవచ్చు. లైఫ్ …
విజయవాడ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ తెలుగు రాష్ట్రాలకూ పాకింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. తాజాగా విజయవాడ నగరంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ యువకుడు వన్టౌన్లో నివాసం …
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు …
రూ.251కే 51 రోజుల డేటా ప్లాన్ కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. …
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు, ఈ వైరస్ బారిన పడకుండా రక్షణ చర్యలు తదితర సమాచారాన్ని అందించేందుకు …
విజయవాడ: ‘‘ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపునకు స్పందిద్దాం.. కరోనా వైరస్(కోవిడ్-19)ను జయిద్దాం’’ అని డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ప్యూ పాటించాలన్నారు. ‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి.. మీ రక్షణ కోసం బయట మేముంటాం’ అని పేర్కొన్నారు. …