tajmahal

కరోనా ఎఫెక్ట్‌ : తాజ్‌ మూసివేత

ఆగ్రా : కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలకు ఉపక్రమించాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని …

Read more

tatkal

తత్కాల్ టికెట్ ను ఎలా బుక్ లేదా రద్దు చేయాలి..

How to book tatkal ticket భారతీయ రైల్వే దూర ప్రయాణాలకు, ఏదైన స్థలాలను సందర్శించడానికి దేశంలో ఉత్తమంగా అనుసంధానించబడిన మార్గాలను అందిస్తుంది. అయితే మనం ప్రయాణించడానికి చివరి నిమిషంలో ప్రణాళికలు వేసుకుంటాం. ఆ సందర్భాలలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ …

Read more

యూజీసీ నెట్ – 2020

యూనివర్సీటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  వివరాలు యూజీసీ నెట్-2020 అర్హత – సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయస్సు – 30 ఏళ్లు మించకూడదు.  ఫీజు …

Read more

election comisioner

ఏపీలో ఎన్నికలు నిర్వహించలేం.. 

మా నిర్ణయమే ఫైనల్..  సీఎస్ లేఖకు ఎన్నికల కమిషనర్ సమాధానం! కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమేశ్ తీసుకున్న …

Read more

vijayasai reddy

ఎన్నికల వాయిదాకే గెలిచినట్టు ఫీలవుతున్నారు : ఎంపీ విజయసాయి రెడ్డి

అమరావతి : కరోనా వైరస్‌ను బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరైన నిర్ణయమంటూ ప్రతిపక్ష టీడీపీ వ్యాఖ్యానించడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ ‘పచ్చ పార్టీ నేతలు బయట …

Read more

jawahar

కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి   అమరావతి : కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. అసత్య ప్రచారం చేస్తే కఠిన …

Read more

hmwssb

హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో 93 మేనేజర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్(టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది. వాటర్ బోర్డులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన …

Read more

SBI

బ్యాంకులకు ఎవరూ రావొద్దు : SBI

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటికి 7వేలకుపైగా మరణించారు. మన దేశంలో 125పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో SBI తన ఖాతాదారులకు ఒక ముఖ్య సందేశం పంపింది.  SBI  ఖాతాదారులు ఖాతాదారులు …

Read more

coronavirus

వందేళ్లకు ఒక అంటూ వ్యాధి.. ఇప్పుడు కరోనా..!

కరోనా..కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ఎవరు దగ్గినా..ఎవరు తుమ్మినా.. ప్రజలు గడగడలాడిపోతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు మన ఇండియాలోనూ ఇది ప్రవేశించింది. భారత్ లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.  అయితే ప్రతి శతాబ్దంలోనూ ఓ …

Read more

murder

చేవెళ్లలో ‘దిశ’ తరహా ఘటన

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ ఘటన తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆతర్వాత హత్యచేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు …

Read more