covid 19

విశాఖలో హై అలర్ట్…

కరోనా తొలిపాజిటివ్ కేసుతో అప్రమత్తమైన అధికారులు అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి వైరస్  నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు బయటపడడంతో ఏపీ వైద్యశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్దుడికి వైరస్ …

Read more

cm jagan

భయం కాదు..ధైర్యం నింపండి : సీఎం జగన్

అమరావతి: వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్న వారు ప్రజల్లో ధైర్యం నింపాలని సీఎం జగన్ సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం జగన్ కరోనా నివారణకు ఇప్పటివరకూ తీసుకున్న చర్యలపై ఆరాతీశారు. అధికారులు …

Read more

ap govt

కరోనా నివారణకు కీలక చర్యలు

అమరావతి : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యటు చేపట్టింది. గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనాపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.    థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించారు.  పెద్ద …

Read more

mi 10 5g

108 MP కెమెరాతో MI 10 స్మార్ట్ ఫోన్..

షావోమి కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ ను మార్చి 31న మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే …

Read more

ap govt

ఏపీ SSC హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టెకట్లను ఎస్సెస్సీ బోర్డు సిద్ధం చేసింది. వీటిని గురువారం మధ్యాహ్నం నుంచి బోర్డు వెబ్ సైట్ http://www.bseap.org నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆయా స్కూళ్ల …

Read more

cm ys jagan

మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలి : సీఎం జగన్

అమరావతి : మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలనీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. వారి కోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలని …

Read more

pm modi

సీఎంలతో ప్రధాని రేపు సమావేశం

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ …

Read more

ttd

కరోనా ఎఫెక్ట్ – తిరుమల కొండపై ప్రవేశం లేదు…

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్ లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న …

Read more

vijayasai reddy

ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయం

విజయసాయి రెడ్డి అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు …

Read more

corona virus

ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి …

Read more