ap govt

ప్రతి మీడియంలో తెలుగు తప్పని సరి

అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం …

Read more

kodali nani

ధరలు పెంచితే జైలుకే : కొడాలి నాని

గుడివాడ : ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. అలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైలుకు పంపుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర …

Read more

ugc

కంటెంట్, బోధన ఆన్‌లైన్‌లోనే..

కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో యూజీసీ కొత్త ప్రణాళికలు 31 వరకు అన్ని వర్సిటీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌   అమరావతి : కోవిడ్‌ వైరస్‌ నివారణలో భాగంగా దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అన్ని విద్యా సంస్థలను మూసేసి ఇంటి నుంచే …

Read more

ap govt

లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉన్న సేవలు..

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించింది. దీనిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.  అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ ఈనెల 31 వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుంది. కరోనా వైరస్ …

Read more

indian govt

లాక్ డైన్ ను ఉల్లంఘిస్తే ఊరుకోవద్దు : కేంద్రం

 కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం ఢిల్లీ : రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఉల్లంఘిచిన వారిపై చర్యలు తసీుకోవాలని ఆదేశించింది. కరోనా వైరష్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా …

Read more

ys jagananna

మార్చి 31 వరకు ఏపీ లాక్ డౌన్..

అమరావతి: కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితేనే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని, మనం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని …

Read more

bsnl

బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్..

రోజుకు 5 జీబీ డేటా ఉచితం.. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను …

Read more

npcil

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థలు నోటిఫికేషన్ ను చదివి దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది.  వివరాలు.. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు మొత్తం పోస్టులు – 200 …

Read more

Work From Home

డేటాకు పెరిగిన డిమాండ్…

కరోనా ప్రభావంతో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించాయి. ఇంటి నుంచే పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో డేటాకు బాగా డిమాండ్ పెరిగింది. మొత్తం ఇంటెర్నెట్ ట్రాఫిక్ 10 శాతానికి పైగా పెరిగినట్లు …

Read more