achchenna

బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోం: అచ్చెన్న

అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజ్వరేషన్లపై వైసీపీ అవాస్తవాలు చెబుతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ కేసు వేసిందని మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ నేత …

Read more

AP GOVERNMENT

పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం రికార్డు..

లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్ అందజేసే విషయంలో ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 47 లక్షల మందికి ఇళ్ల వద్దే పెన్షన్లు అందజేశారు. దీంతో 80 శాతం మందికి పెన్షన్ల పంపణీ పూర్తయిందంటున్నారు అధికారులు. …

Read more

bjp

ఎన్పీఆర్ తో నియోజకవర్గాల పెంపునకు లింకు 

నియోజకవర్గాల సంఖ్య పెంపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మూడు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతోంది. ఇక్కడి అధికార పార్టీలకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్రంలోని అధికార పార్టీ సిద్ధంగా లేకపోవడం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజన జరగడం లేదని …

Read more

vijayasai reddy

బయటకొచ్చి మాట్లాడు చిట్టీ..

అమరావతి : టీడీపీ నేత నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఆయన ఎమ్మెల్సీ పదవి త్వరలోనే పోతుందని అన్నారు. ఆయన తండ్రి చంద్రబాబు అధికారం కూడా పోయిందని ట్విట్ చేశారు. ‘తండ్రి అధికారం …

Read more

ke krishna murthy

పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణం తగ్గించాలి  : కె ఇ కృష్ణ మూర్తి  

పెట్రోలు, డీజిల్ ధరలు నెలలో రెండుసార్లు పెంచి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడంపై  జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు. గత నెలలోనే వ్యాట్‌లో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, …

Read more

high court

శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు షాక్ 

 మూసేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు.. హైదరాబాద్: పలు ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కాలేజీలపై తెలంగాణ హైకోర్టు కన్నెర్ర చేసింది. ముఖ్యంగా శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలపై కోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే 68 శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలను మూయించేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు …

Read more

ambani

సీఎం జగన్ తో అంబానీ భేటీ 

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భేటి అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యరంగాల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో …

Read more

teacher

ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం

రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసిన చోడే వెంకటేశ్వర ప్రకాశానికి అరుదైన గౌరవం దక్కింది. గత 19 ఏళ్లుగా అదే పాఠశాలలో అయన తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి ఇవాళ పదవీ విరమణ …

Read more

round table meeting

రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఉద్యమం 

అఖిలపక్ష సమావేశంలో తీర్మానం అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస అఖిలపక్ష సమావేశం తీర్మానించింది.  రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా దిల్లీలో పర్యటించాలని విజయవాడలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు. …

Read more

DELHI VIOLENCE

ఢిల్లీ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా ఫైర్ 

ఢిల్లీలో జరిగిన అల్లర్లు అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి.  సీఏఏకు వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గత ఆదివారం నుంచి మూడు రోజుల పాటు కొనసాగిన అల్లర్లలో 42 మంది మరణించిన విషయం తెలిసిందే. వీటిపై అంతర్జాతీయ పత్రికలు …

Read more