gvl

ఇరు పార్టీల ఘర్షణపై గవర్నర్ కు ఫిర్యాదు

విజయవాడ: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలకు ప్రమాదమయ్యే రీతిలో రాష్ట్రంలో పరిస్థితులు …

Read more

Vijaya sai Reddy

వణికి చచ్చేట్టున్నారు..! : విజయసాయి రెడ్డి

అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఈ మేరకు విజయసాయి …

Read more

jagan

గోరుముద్ద నాణ్యతకు ప్రత్యేక యాప్

‘జగనన్న గోరుముద్ద’పై ముఖ్యమంత్రి సమీక్ష తాడేపల్లి : జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, స్కూల్‌ కిట్స్, పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం, ఇంగ్లీష్‌ మీడియం విద్యా ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో …

Read more

elections

ఉగాది లోపే ‘స్థానిక’ సమరం !

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు పోలీసు, పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషనర్‌ సమావేశం  విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎన్నికల భద్రతపై ఆరా  అమరావతి: పంచాయతీరాజ్‌ ఎన్నికలపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వెలువడే పక్షంలో ఉగాది లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు …

Read more

ap govt

సీబీఐకి సుగాలి ప్రీతిబాయ్‌ కేసు

కర్నూలు : రాష్ట్ర వ్యాప్తంగా 2017లో సుగాలి ప్రీతి బాయ్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పురోగతి వచ్చింది. ప్రీతిబాయ్‌ కేసును సీబీఐ అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం జీ.ఓ నెంబర్‌ 37ను విడుదల చేసింది. …

Read more

whatsapp

టిక్ టాక్, వాట్సాప్, ట్విటర్లపై కేసు

దేశంలో తొలిసారిగాద టిక్ టాక్, ట్విటర్, వాట్సాప్ యాజమాన్యాలపై కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మతపరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్.శ్రీశైలం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ …

Read more

irrigation

ప్రాజెక్టులను పూర్తి చేయాలి : సీఎం జగన్‌

అమరావతి: రాయలసీమ కరువు నివారణకు అవసరమైన ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. …

Read more

jagan

2 వేల జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ – సీఎం

అమరావతి : రెండు వేల జనాభా ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు తగినట్లుగా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బీఎస్సీ నర్సింగ్‌ చదివిన నర్సు ఈ క్లినిక్‌లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని …

Read more

chandra babu arrest

విశాఖలో చంద్రబాబు అరెస్ట్‌

విశాఖ : టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర …

Read more

tdp

చంద్రబాబుకు నిరసన సెగ

ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు అచ్చెన్నాయుడు వాహనాన్ని అడ్డుకున్న స్థానికులు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ‘గో బ్యాక్‌ చంద్రబాబు..ఉత్తరాంధ్ర ద్రోహి’ అంటూ నిరసన కారులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. …

Read more