ఇరు పార్టీల ఘర్షణపై గవర్నర్ కు ఫిర్యాదు
విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలకు ప్రమాదమయ్యే రీతిలో రాష్ట్రంలో పరిస్థితులు …