alcohol

అక్కడ మద్యం హోమ్‌ డెలివరీ !

 దేశంలో కరోనా వైరస్ ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. కరోనాను అరికట్టడానికి ప్రధాని లాక్ డౌన్ విధించారు. దీంతో ఎక్కడ కూడా దుకాణాలు తెరుచుకోవడం లేదు. దీంతో మద్యం ప్రియులకు మద్యం దొరక్కపోబడంతో విపరీత చేష్టలకు దిగుతున్నారు. వీరి పరిస్థితిని దృష్టి ఉంచుకుని …

Read more

ys jagananna

తగ్గుతున్న కేసుల సంఖ్య : అధికారులు

ఢిల్లీ వెళ్లిన వారి ప్రైమరీ కాంటాక్టుల పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ..కేసుల సంఖ్య తగ్గుతుందని సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ స్థితిగతులు, నివారణ చర్యలపై …

Read more

pm modi

లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంది : ప్రధాని మోడీ

కరోనా వైరస్ వ్యాప్తని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 14 తరువాత ఒకేసారి ఆంక్షలు ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేేశారు. లాక్ డౌన్ ను పొడిగించాలని పలు రాష్ట్రాల నుంచి వస్తునన సూచనల మేరకు బుధవారం అన్ని …

Read more

kodali nani

వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా : కొడాలి నాని

ప్రస్తుత విపత్కర పరిస్థితులలో అధికారులు, సిబ్బంది పూర్తి కమిట్మెంట్ తో పని చేస్తున్నారని, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని పౌరసరఫరాల శాఖ మంత్రి కోడాలి నాని పేర్కొన్నారు. బుధవారం గుడివాడ సత్యనారాయణ పురంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం …

Read more

kishan reddy

లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలో ఇప్పటికి 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 167 మంది మరణించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పేరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 4040 కేసులు నమోదు కాగా..11 మంది …

Read more

corona virus

55 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ

అందుబాటులోకి టెస్టింగ్‌ కిట్లు  రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలు 55 నిమిషాల్లోనే అందనున్నాయి. ఇందుకు అవసరమైన టెస్టింగ్‌ కిట్‌లను విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా 100 కిట్‌లను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలనకు …

Read more

ys jagan

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్స నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తీవ్ర ఒత్తడి మధ్య పని చేస్తున్న …

Read more

lock down

విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాలపై నిషేధం పొడిగింపు

అన్ని విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాలకు నిషేధాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మార్చి 24న ప్రధాని నరేంద్రమోడీ మూడు వారాల పాటు విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. అయితే కరోనా వైరస్ …

Read more

covid 19

కరోనా పాజిటివ్ కేసులు:  ఇండియాలో ఏపీ ఏడో స్థానం

ఏపీ : రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వారం క్రితం తక్కువ కేసులతో ఉన్న ఏపీ ఇప్పుడు ఏకంగా దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే. ఈ …

Read more

ys jagan

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సమీక్ష 

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతిరోజూ కనీసం 150 ట్రక్కుల వరకూ అరటిని ఎగుమతి చేస్తున్నామని, మరోవైపు …

Read more