buggana

‘ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశాం’

చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చిలేదని మండిపడ్డారు.   కోవిడ్‌-19 పరికరాలు …

Read more

cm jagan

ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి : సీఎం జగన్

ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా కరోనా వైరస్ లాంటి వైరస్, ఇతర వ్యాధులను అడ్డుకోగలమని సీఎం జగన్ తెలిపారు. లాక్ డౌన్ సహా కరోనా వైరస్ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. …

Read more

who

సేఫ్ జోన్ లోనే భారత్ : WHO

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (మూడో దశ) లెవల్ కు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) శుక్రవారం తాజాగా నివేదిక వెల్లడించింది. అయితే భారత్ లో కరోనా వ్యాప్తి మూడో దశలో ఉందంటూ ప్రకటించి 1.35 …

Read more

kodali nani

కరోనాకు భయపడి ఆక్సీజన్ పెట్టుకుని ఉంటున్నాడు..

చంద్రబాబుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శలు రాష్ట్రంలో ఇప్పటికే 1.30 కోట్లకు పైగా ప్రజలు ప్రభుత్వం ఉచితంగా అందించిన రేషన్ సరుకులు తీసుకున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడలో ఆయన మీడియా సమావేశంలో …

Read more

election comisioner

 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు !

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై జగన్ సర్కార్ వేటుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన రూల్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దానిని గవర్నర్ ను పంపగా ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజా ఆర్డినెన్స్ …

Read more

mla roja

ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా నియంత్రణ కోసం పరీక్షలు చేయడానికి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఏపీలో తయారు చేసిన విషయం తెలిసిందే. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెయ్యికిట్లను అందుబాటులోకి తెచ్చింది. …

Read more

cm jagan

పరిస్థితులు అదుపులో వస్తున్నాయి : సీఎం జగన్

ఏపీలో కరోనా మీద యుద్ధంలో జిల్లా కలెక్టర్లు, కోవిడ్ ఆస్పత్రుల వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం జగన్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైద్యలు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుధ్య …

Read more

peddireddy ramchandra reddy

లాక్ డౌన్ లో నిబంధనలు పాటిస్తూ ఉపాధి పనులు

  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించే వేతనాల కోసం 2020-21 ఆర్ధిక సంవత్సరంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.2149.78 కోట్లు మంజూరయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు …

Read more

aps rtc

ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం

ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించింది. తెలంగాణకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఏప్రిల్ 14 తరువాత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ముగుస్తుందని బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ …

Read more

disinfection tunnel

ప్రభుత్వసూచనలను పాటించాలి : సజ్జల రామకృష్ణారెడ్డి

 ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పరిశుభ్రతే ధ్యేయంగా రెయిన్ ట్రీ పార్క్ లో విల్లాల ఎంట్రన్స్ వద్ద సేఫ్ టన్నెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని  ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు …

Read more