cm jagan

ర్యాండమ్‌ సర్వేపైన దృష్టి పెట్టండి : సీఎం జగన్ 

అమరావతి : హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వే నిర్వహించాలని సీఎం జగన్ అధికారుులను ఆదేశించారు. కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు. సోమవారం …

Read more

labours

వలస కూలీల కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది.  దీంతో ప్రజలను ఆదుకునేందుక ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో పనుల్లేక చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి ఏర్పాట్లలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. రాష్ట్రానికి చెందిన వారే …

Read more

Corona virus

ఏపీలో 300 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికి 300లకు పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 266 ఉన్న కేసులు 300 దాటింది. రాష్ట్రంలో ఇప్పటికి 303 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో ముగ్గురు ప్రాణాలు …

Read more

aps rtc

 15 నుంచి ఆర్టీసీ టికెట్లు బుకింగ్

ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం(ఓపీఆర్ఎస్) ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ను ప్రారంభించింది. ఇందులో ఎక్కువగా నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీ సర్వీసులను తగ్గించింది. ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా …

Read more

election comisioner

అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనే : ఏపీ ఎస్‌ఈసీ

అమరావతి : స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేయకూడదని, అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం …

Read more

chandra babu

రోజుకు ఎన్ని టెస్టులు చేసేది చెప్పడం లేదు : చంద్రబాబు

హైదరాబాద్ : కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన.. యూఎస్‌, స్పెయిన్‌, ఇటలీలో కరోనా విజృంభిస్తోందని, భారత్‌లో వారం రోజుల్లో 222శాతం కరోనా కేసులు పెరిగాయన్నారు. ఏపీలో వారంలో 1,021శాతం కరోనా …

Read more

ap govt

రబీ కోతలు సజావుగా సాగేందుకు చర్యలు

అమరావతి : కరోనా వైరస్‌ నేపథ్యంలో రబీ పంటల కోతలు సజావుగా సాగేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం …

Read more

cm jagan

ఎలాంటి లోటు రాకూడదు : సీఎం జగన్

అమరావతి : క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో సదుపాయలకు ఎలాంటి లోటు రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ –19పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 ఢిల్లీకి వెళ్లినవారు, వారి …

Read more

aalla nani

ఎవరినీ బయటకు రానీయొద్దు : ఆళ్ల నాని

కర్నూల్ : కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కర్నూలులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రలు అధికారులతో సమావేశం నిర్విహించారు. ఈ సందర్భంగా ఆళ్ల …

Read more

super market

కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలకు ఏపీ సర్కార్ తాజా మార్గదర్శకాలు

అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు, ఔషధ శాలలు అనుసరించాల్సిన మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాలు.. స్టోర్‌లో పనిచేసే వారికి కరోనా …

Read more