ర్యాండమ్ సర్వేపైన దృష్టి పెట్టండి : సీఎం జగన్
అమరావతి : హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వే నిర్వహించాలని సీఎం జగన్ అధికారుులను ఆదేశించారు. కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు. సోమవారం …