పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళ..!
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈనేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈక్రమంలో ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులపై ఓ జంట దురుసుగా …