ఎన్నికల్లో అక్రమాలపై ‘నిఘా’ తో చెక్..
స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్ పెట్టందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ సిద్ధం చేసింది. మొబైల్ ఫోన్లో ఈ యాప్ డౌన్ చేసుకున్న వారు ఎవరైనా తమ కళ్ల ముందు …
స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్ పెట్టందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ సిద్ధం చేసింది. మొబైల్ ఫోన్లో ఈ యాప్ డౌన్ చేసుకున్న వారు ఎవరైనా తమ కళ్ల ముందు …
కరోన వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అమరావతి : కరోనా వైరస్ (కోవిడ్-19) విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నోరోధక చర్యలపై బులెటిన్ విడుదల …
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఆరోగ్యరక్ష కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రోసెస్ ని మొదలు పెట్టింది. ఈరోజు మనం ఎలా సులభం గ వాటి లో రిజిస్టర్ అవ్వాలి ఇంకా ఎలా ఆరోగ్యరక్ష స్టేటస్ చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం . అలాగే …
ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న బియ్యం కార్డులకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కార్డులు వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కార్డులు రాలేదు. ఎందుకంటే ఈ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రొసేస్ కొన్ని ప్రాంతాల్లో జరుగుతంది. కొన్ని ప్రాంతాల్లో ekyc అయిందా ? …
ఓటర్ ఐడి కార్డు అనేది భారత ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు. ఇది 18 ఏళ్లు నిండిన భారత పౌరులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం జారీ చేస్తుంది. ఈ ఫొటో గుర్తింపు కార్డులో మన ఫొటో, …
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గింపు మాత్రమే ఉంది. శనివారానికి సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి. ధరలు : …
ఢిల్లీ: ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కలిసి వెళ్లాలని జనసేన-బీజేపీ నిర్ణయించాయి. ఈమేరకు ఆ పార్టీ నేతలు దిల్లీలో సమావేశమై చర్చించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీ భాజపా ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్, …
అనంతపురం : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడాలని …
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్ధల ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 181, సబ్ సెక్షన్ 2 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు …
డీజీపీ గౌతం సవాంగ్ విజయవాడ : మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్స్టేషన్లను ప్రారంభిస్తున్నామని …