షెడ్యూల్ ప్రకారమే ఇంటర్, 10వ తరగతి పరీక్షలు
అమరావతి : రాష్ట్రంలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు …