chandrababu

అసత్యాలు చెప్పొద్దు : చంద్రబాబు

మంగళగిరి : ప్రభుత్వం అంటే నమ్మకమని, అసత్యాలు చెప్పొద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టాలను ఉల్లంఘించేది ప్రభుత్వమే కాదన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులను సీఎం …

Read more

kondanda rama swamy tirupati

7న కోదండ రామాలయంలో కల్యాణోత్సవం

తిరుపతి : ఈనెల 7న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగనుంది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు …

Read more

dgp savang

మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు : డీజీపీ

తూర్పుగోదావరి : దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఆయన బుధవారం రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. …

Read more

ycp

విశాఖలో అభివృద్ధికి అవకాశం: జగన్‌

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని, ఇంకా అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ …

Read more

jagan mohan reddy

ఇక మొత్తం మార్చేస్తాం.. : జగన్

అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మొత్తం విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ‘ది హిందు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమంలో ఆయన …

Read more

Polavaram project

పోలవరంపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

పార్లమెంటులో జలశక్తి శాఖ వెల్లడి అమరావతి : రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై పర్యవేక్షణ కోసం కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ ఇటీవల లోక్‌సభలో …

Read more

breaking news

ఎన్ఆర్సీపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభ లిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది. …

Read more

JAGAN MOHAN REDDY

మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అందిస్తాం

జిల్ల ఆస్పతులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టి పెట్టండి సీఎం జగన్  అమరావతి : భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యవ్యవస్థను అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్‌సెంటర్ల నిర్మాణం, …

Read more

CORONA VIRUS

రోజూ 800 మందికి పరీక్షలు

హైదరాబాద్ : హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రతి రోజూ 800 మందికి కరోనా వైరస్ స్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ విస్తరించిన దేశాల నుంచి ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చైనా, హాంకాంగ్, సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా …

Read more

documents

ఇక నుంచి ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌

భూ లావాదేవీలకు త్వరలో అమలు అమరావతి: భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ను పక్కాగా అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమేటిక్ మ్యుటేషన్లో భూములు కొనుగోలు చేసిన వారు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగానే రెవెన్యూ అధికారులే …

Read more