kishan reddy

ప్రతి ఒక్కరూ కరోనాపై యుద్ధం చేయాలి: కిషన్‌ రెడ్డి

ప్రజలు రోడ్లపై పెద్ద ఎత్తున గూమిగూడడం, పోలీసులతో వాదించడం సరికాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించాయని, ప్రజలు సహకరించాలని కోరారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… …

Read more

ap govt

ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ఖరారు చేయనున్నట్లు …

Read more

oscb recruitment 2020

OSCBలో 786 పోస్టులు

ఒడిశా స్టేట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్ట్ మేనేజర్ Gr-II, బ్యాంకింగ్ అసిస్ట్ Gr-II, సిస్టమ్ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు …

Read more

belly dance

హోమ్ క్వారంటైన్ లో బెల్లీ డ్యాన్స్ – వీడియో వైరల్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22న ఆదివారం కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూను అమలు చేసింది. అయితే కరోనా లక్షణాలు ఉన్న వారు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం దాదాపు రెండు వారాల నుంచి చెబుతూ వస్తోంది. అయితే …

Read more

Detoxification

శరీరాన్ని డీటాక్స్ చేయడం ఎలా..

చాలా సార్లు కడుపు శుభ్రంగా ఉన్నప్పుడు కూడా శరీరం లోపలి నుంచి పూర్తిగా శుభ్రంగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో శరీరం లోపల ఉన్న విష పదార్ధాలను బయటకు తీయకపోతే అవి చాలా వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల , శరీరాన్ని లోపలి నుంచి …

Read more

corona

ఏపీలో కరోనా రెండో దశ

విశాఖ బాధితుడి కుటుంబసభ్యురాలికీ.. ఏపీలో ఆరుకు చేరిన కరోనా కేసులు అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలోనే కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. బాధితుడి ద్వారా రాష్ట్రంలో తొలిసారి మరో …

Read more

daily news papers

దిన పత్రికలకు మూత తప్పదా?

కరోనా వ్యాప్తి లో పత్రికలు కూడా దోహదపడుతున్నాయని  కొంతకాలం షట్ డౌన్ చేయించాలనే ఆలోచనలో నరేంద్ర మోడీ ఉన్నట్లు సమాచారం. సహజంగా ఉదయాన్నే అనేక చేతులు మరి మన ఇంటి గుమ్మం  ముందుకు దిన పత్రికలు, పాల పాకెట్స్ చేరుతాయి. పాల …

Read more

vijayasai reddy

‘జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికిచ్చింది బాబే..’

అమరావతి : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘కరోనా వైరస్ నిర్మూలనతో …

Read more

ap govt

రాష్ట్రంలో 6 కరోనా పాజిటిల్ కేసులు

అమరావతి: కరోనాపై వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ రాగా అతడు కోలుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు విదేశాల నుంచి 13,301 మంది వచ్చారని …

Read more