న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) 200 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థలు నోటిఫికేషన్ ను చదివి దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది.
వివరాలు..
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
మొత్తం పోస్టులు – 200
మెకానికల్ -85
కెమికల్ – 20
ఎలక్ట్రికల్ – 40
ఎలక్ట్రానిక్స్ – 8
ఇన్ స్ట్రుమెంటేషన్ – 7
సివిల్ – 35
ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ – 5
పే స్కేల్
- ట్రైనీగా నెలకు – రూ.55,000/ మరియు ఇతర అలవెన్స్ లు
- పూర్తి స్థాయి ఉద్యోగిగా నెలకు – రూ.56,500 మరియు ఇతర అలవెన్స్ లు
అర్హత – బీఈ / బీటెక్ /బీఎస్సీ(ఇంజనీరింగ్)/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లలో కనీసం 60 శాత్తం ఉత్తీర్ణతో పాటు, గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు
- పురుషులు, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు – రూ.500
- స్త్రీలు, వికలాంగులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు
దరఖాస్తు విధానం – ఆన్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 2, 2020
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
https://www.npcil.nic.in/WriteReadData/userfiles/file/ET_2020_Detailed_Advt_English_20032020.pdf