వచ్చే ఎన్నికల్లో వారికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. 2024 ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. సీఎం జగన్ అధ్యక్షతన అసెంబ్లీ కాన్పరెన్స్ హాల్ లో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం …