chandrababu

వైసీపీ లెక్కలు తేలుస్తా : చంద్రబాబు

అమరావతి : ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ లెక్కలు తేలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైసీపీకి టీడీపీని ప్రశ్నించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. తన నివాసం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరే ముందు …

Read more

aadimoolapu suresh

ఇంటర్ లో గ్రేడింగ్ తో పాటు మార్కులు

పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు యాప్ విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ అమరావతి : ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 తేదీ వరకు 20 రోజుల పాటు జరుగుతాయని,  1411 పరీక్ష కేంద్రాల్లో 10 లక్షల మంది విద్యార్థులు …

Read more

jagan

చుక్క నీరు వృథా చేయొద్దు : సీఎం జగన్‌

అమరావతి : రాష్ట్రంలో నీటి కొరతను ఎదుర్కోవడానికి, సముద్రపు నీటిని డీశాలినేషన్‌ చేసి వినియోగించడంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇజ్రాయెల్‌ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్‌ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్, ఇతర ప్రతినిధులు సీఎం జగన్‌తో …

Read more

delhi high court

ఢిల్లీ అల్లర్లపై హైకోర్టు తీవ్ర స్పందన

ఢిల్లీ : ఢిల్లీ అల్లర్లపై హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. అల్లర్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలన్న పిటిషన్ పై బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. 1984 లాంటి సిక్కు అల్లర్ల పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిస్థితిని …

Read more

pm modi

ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని

ఢిల్లీలో జరుగుతున్న హింసపై ప్రధాని మోడీ తొలిసారిగా స్పందించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా సమీక్షించామని, శాంతి, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సోదరభావాలను సంయమనంతో అన్ని సమయాల్లో …

Read more

krutika shukla

పోషణ్ అభియాన్ అమలులో ఏపీ అగ్రగామి 

 రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా  నీతి అయోగ్ వార్షిక నివేదికలో వెల్లడి విజ‌య‌వాడ‌ : పోషకాహార లోపాలకు ముగింపు పలుకుతూ శిశు మరణాలను నివారించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకంగా ఉన్న పోషణ్‌ అభియాన్‌ …

Read more

high court

ఏపీ హైకోర్టు తరలింపునకు బ్రేక్..

ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి మోకాలడ్డింది అమరావతి హైకోర్టు. తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై ఏపీ హైకోర్టు బుధవారం విచారించింది. హైకోర్టు తరలింపు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ, సీఆర్డీఏలలో …

Read more

cm jagan

పెట్టుబడులే లక్ష్యం : సీఎం జగన్

ఎనర్జీ ఎక్స్ పోర్ట్ పాలసీ తయారీకి సీఎం ఆదేశం అమరావతి : రాష్ట్రంలో ఎనర్జీ ఎక్స్ పోర్ట్ తయారు చేయాలని సీఎం జగణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యుత్‌ రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను …

Read more

sonia gandhi

అమిత్ షా రాజీనామా చేయాలి : సోనియా

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈశాన్య …

Read more

taneti vanitha

పైలట్‌ ప్రాజెక్ట్‌గా ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’

విశాఖపట్నం : పౌష్టికాహారం లబ్ధిదారులకు సక్రమంగా అందేలా తగిన చర్యలు తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు డైరెక్టర్‌ కృత్తికా శుక్లా, …

Read more