వైసీపీ లెక్కలు తేలుస్తా : చంద్రబాబు
అమరావతి : ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ లెక్కలు తేలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ బ్రాండ్ను దెబ్బతీసిన వైసీపీకి టీడీపీని ప్రశ్నించే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. తన నివాసం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరే ముందు …