జమ్మూకశ్మీర్ లో గుంటూరు జిల్లా జవాన్ వీర మరణం..!
జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా జవాన్ మరుపోలు జస్వంత్ రెడ్డి వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్ లో ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రాజౌరి జిల్లా సుందర్ బని సెక్టార్ లో …