‘టీడీపీ నేత పట్టాభి ఒక గే’.. మహిళ సంచలన వ్యాఖ్యలు..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. టీడీపీ నేత పట్టాభి ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇరువర్గాలు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహ దీక్షలు కూడా చేపట్టారు. ఈక్రమంలో విజయవాడ జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ భవిష్యత్తులోనూ ఓడిపోతుందని భయపడుతుందని, దీంతో ఏదో విధంగా ఫోకస్ అవ్వడానికి టీడీపీ ప్లాన్ చేస్తుందని మహిళ ఆరోపించింది. సీఎం జగన్ ను దూషించి పట్టాభి ఫోకస్ అయ్యేందుకు ఇదొక ప్లాన్ గా చేస్తున్నాడని చెప్పింది. పట్టాభి నిజంగానే ఇప్పుడు హైలెట్ అయ్యాడని తెలిపింది. ఈ పట్టాభి ఎవరని ఆరా తీయగా తమకు సంచలన నిజాలు తెలిశాయని చెప్పింది. పట్టాభి 1997లో ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్ చేశాడని, ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయిని లైంగికంగా వేధించాడని చెప్పింది. దీంతో కాలేజీ వారు పట్టాభిని సస్పెండ్ చేశారని, పట్టాభి ఒక గే అని మహిళ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

Leave a Comment