2020 పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా సోనుసూద్..!

కరోనా లాక్ డౌన్ లో సోనుసూద్ వేలాది మంది వలస కార్మికులను ఆదుకున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది మందిని సొంత డబ్బులతో స్వస్థలాలక పంపించాడు. అంతే కాదు తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే వారి సమస్యను పరిష్కరించాడు. లీల్ లైఫ్ లో విలన్ గా కనిపించిన సోనుసూద్ రియల్ లైఫ్ లో హీరో నిపించుకున్నాడు. 

ఈ రియల్ హీరోకు అవార్డులు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆయనకు పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2020 అవార్డును యూఎన్డీపీ ప్రకటించింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సోను సేవలకు గానూ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది. కరోనా వేళ సోనూ తన ఫ్రెండ్ నీతి గోయెల్ తో కలిసి ఘర్ బేజో క్యాంపెయిన్ ద్వారా 7.5 లక్షలకుపైగా వలస కార్మికులకు స్వంత ఇళ్లకు చేర్చాడు. 

Leave a Comment