ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఆదివారం ఆకాశంలో శివ రూపాన్ని చూశాడు. ఆ రూపాన్ని కెమెరాతో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘ఆకాశంలో శివుడు కనిపిస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి మనల్ని కాపాడేందుకు వస్తున్నాడు’ అంటూ క్యాప్సన్ పెట్టాడు. దీనికి ఈశ్వరా.. పరమేశ్వరా అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు.. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు.
SHIVA in the SKY..
on the way to save this WORLD frm the PANDEMIC !! 🙏🏻❤️#EeshwaraParameshwara 🎶❤️🙏🏻 pic.twitter.com/C5vkcKkUPr— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 16, 2021